- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రజినీకాంత్, పవన్ కల్యాణ్లను విమర్శించడం కరెక్ట్ కాదు: Chandra Babu
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ విమర్శలు కాదు.. ముందు అకాల వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలు తెలుసుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. అకాల వర్షాలు రైతులకు తీవ్ర అన్యాయం చేశాయని ఆవేదన చెందారు. రైతుల సమస్యలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఒక్క మంత్రి కూడా రైతులను పరామర్శించడం లేదని అన్నారు. అన్నదాత కష్టంపై కనీసం ఆరా తీయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక సీఎం సంగతి సరేసరి అని ఎద్దేవా చేశారు. రజనీకాంత్ను, పవన్ కల్యాణ్ను తిట్టడం కాదు.. ముందు మిర్చి రైతుల బాధలు వినండి అని సూచించారు.
Advertisement
Next Story